గోమాత మహిమ ...శివుడు, పార్వతిదేవికి చెప్పిన కథనం
గోవును పూజించిన సర్వపాపములు నశించును. గోమాతయందు ఎంత మంది దేవతలు ఉన్నరో మీకు తెలుసా. ఒకానొకప్పుడు పార్వతీ దేవి కైలాసమున పరమశివుని భక్తితో పూజించి, నాథా ! స్త్రీలు తెలిసి తెలియక ముట్లు, అంటు కలిపిన దోషం , పెద్దలను, బ్రాహ్మణులను, భక్తులను దూషించిన దోషం, పరులను హింసించిన దోషం, పరులను హింసించిన పాపం ఏ వ…